ధాన్యం కొనుగోళ్లపై అనవసర రాద్దాంతం : మంత్రి కొప్పుల
పెద్దపల్లి : ధాన్యం కొనుగోళ్లపై కాంగ్రెస్‌, బీజేపీలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. ధాన్యం కొనుగోళ్లపై విపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలపై మంత్రి మాట్లాడుతూ... ప్రతిపక్ష పార్టీల నేతలు హైదరాబాద్‌లో ఉండి కాదు క్షేత్రస్థాయిలో చూసి మాట్లాడాలన్నారు. 2014…
'కరోనానే కాదు నా పెళ్లిని ఎవరూ ఆపలేరు': హీరో
టాలీవుడ్ యంగ్ హీరో  నిఖిల్  తన పెళ్లిపై వస్తున్న వదంతులపై స్పందించారు. కరోనా కారణంగా అతని పెళ్లి వాయిదా పడిందనే వార్తలను ఖండించారు. ముందుగా నిర్ణయించిన ప్రకారమే తన పెళ్లి జరుగుతుందని స్పష్టం చేశారు. నా పెళ్లిపై ఆందోళన అవసరం లేదు. కరోనానే కాదు.. ఏదొచ్చినా మా పెళ్లి కచ్చితంగా జరగుతుంది. వాయిదా వేసుకు…
ఫిల్‌ హ్యూస్‌లా కాకూడదని ప్రార్థించాం: వార్నర్‌
సిడ్నీ: గత యాషెస్‌ సిరీస్‌లో ఆసీస్‌ ఆటగాడు  స్టీవ్‌ స్మిత్‌  అద్భుతంగా ఆడాడు. ఆ సిరీస్‌లో మొత్తంగా 774 పరుగులు చేసి రికార్డు బ్యాటింగ్‌తో అలరించాడు. అది కూడా బాల్‌ ట్యాంపరింగ్‌ వివాదంతో ఏడాది పాటు  నిషేధానికి గురై నేరుగా యాషెస్‌ సిరీస్‌లో బరిలోకి దిగిన స్మిత్‌ అంచనాలు మించి రాణించాడు. ఒకవైపు స్మిత్…